Browsing Category
జాతీయo
పంజాబ్ కాంగ్రెస్ లో మరో వివాదం
ఛండీఘడ్, ఫిబ్రవరి 19: పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్కు ముందు కొత్త రాజకీయ రగడ మొదలైంది. ఆ రాష్ట్రంలో ప్రచార పర్వం ఇవాళ్టితో ముగియనుంది. ఈ నేపథ్యంలో రాజకీయ నేతల మధ్య మాటల తూటాలు కూడా అదే స్ధాయిలో చేరుతున్నాయి. ముఖ్యంగా అరవింద్ కేజ్రివాల్,…
మిలాన్ నావికా విన్యాసాలు ప్రారంభం
విశాఖపట్నం: విశాఖ తీరం సర్వాంగ సుందరంగా ముస్తాబవుతోంది. మిలాన్-2022 పేరుతో అంతర్జాతీయ నావికా విన్యాసాలకు విశాఖ వేదిక కానుంది. 1971లో పాకిస్తాన్లోని కరాచీ పోర్టుపై దాడి చేసి విజయపతాకం ఎగరేసిన గుర్తుగా ఈ వేడుకలు నిర్వహించనున్నారు. ఈ నెల 21న…
ఇంకా పెరగనున్న వాహానాల ధరలు
ముంబై, ఫిబ్రవరి 17: దేశంలో కరోనా కారణంగా రెండేళ్లుగా వాహనాలకు పెద్దగా డిమాండ్ లేదు. కానీ వాహనాల ధరలు పెరగుదల వెనుక ఉన్న కారణమేమిటి అనేది అసలు ప్రశ్న. దీనికి సమాధానం ఏమిటంచే ముడి పదార్థాల ధరల పెరుగుదల. వాహనాలు, స్కూటీలు తయారీలో ఎక్కువగా…
స్టీల్ ప్లాంట్ లో కోకింగ్ కోల్ కొరత
విశాఖపట్టణం, ఫిబ్రవరి 18: విశాఖ స్టీల్ ప్లాంట్లో కోకింగ్ కోల్ కొరత ఏర్పడింది. ఉక్కు ఉత్పత్తిలో కోకింగ్ కోల్కి ప్రధాన భూమిక కావడంతో దాని కొరత కారణంగా బ్లాస్ట్ ఫర్నేస్ 3 ని మూసి వేశారు అధికారులు. దీంతో రోజుకు సరాసరి 15 వేల టన్నుల ఉక్కు…
హనుమంతుడి జన్మస్థలం నిర్ధారణ కోసం కమిటీ ఏర్పాటు
తిరుమల ఫిబ్రవరి 16: హనుమంతుడి జన్మస్థలం నిర్ధారణ కోసం కమిటీని ఏర్పాటు చేశామని టీటీడీ ఈవో జవహర్రెడ్డి వెల్లడించారు. చారిత్రక, పురాణ, పౌరాణిక, ఇతిహాసాలు, శాసనాలతో కూడిన ఆధారాలతో అందనాద్రియే హనుమంతుడి జన్మస్థలంగా కమిటీ నిర్ధారించింది.
కమిటీ…
బీజేపీ, కాంగ్రెసేతర కూటమి ఏర్పాటు దిశగా అడుగులు
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 15: జాతీయ రాజకీయాలను తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఓ కుదుపు కుదిపారు. స్తబ్ధుగా ఉన్న బీజేపీయేతర ముఖ్యమంత్రులను జాగృతపరిచారు. నరేంద్ర మోడీని గద్దె దింపడమే లక్ష్యంగా ఒక్కటవ్వాలనే ఆకాంక్షను వారిలో రగిలించారు కేసీఆర్.…
అసోం సీఎం వ్యాఖ్యలపై మహిళా కాంగ్రెస్ ఆగ్రహం
హైదరాబాద్: రాహుల్ గాంధీపై అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా గాంధీ భవన్ లో మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో వినూత్న నిరసన నిర్వహించారు. గాడిదలపై హిమాంత బిశ్వ శర్మ,అమిత్ షా,మోడీ చిత్ర పటాలను ఊరేగించారు. మహిళా…
నోట్ల రద్దు, జీఎస్టీ అమలు వంటి నిర్ణయాలతో ఎవరు బాగుపడ్డారు
ప్రధాని నరేంద్ర మోదీని నిలదీసిన రాహుల్ గాంధీ
చండీఘఢ్ ఫిబ్రవరి 15: పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సోమవారం ప్రధాని నరేంద్ర మోదీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ప్రధాని తీసుకున్న నోట్ల రద్దు, జీఎస్టీ…
వాలీబాల్ పోటీలను ప్రారంభించిన మంత్రి తలసాని
హైదరాబాద్: తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి వాలీబాల్ పోటీలు మంగళవారం ప్రారంభమయ్యాయి. ఉమ్మడి జిల్లాలకు చెందిన 10 మెన్, 10 ఉమెన్ జట్లు ఈ పోటీల్లో పాల్గొంటున్నాయి. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పోటీలను ప్రారంభించారు. మంత్రి మాట్లాడుతూ…
ప్రపంచవ్యాప్తంగా గంటపాటు ఆగిపోయిన ట్విట్టర్ పిట్ట కూత.. క్షమాపణలు కోరిన ట్విట్టర్
ప్రపంచ వ్యాప్తంగా గంటపాటు ట్విట్టర్ పిట్ట కూత ఆగిపోయింది. దీంతో యూజర్లు నానా అవస్థలు పడ్డారు. గత రాత్రి 11 గంటల నుంచి గంటపాటు ట్వీట్ చేయడంలో యూజర్లు ఇబ్బంది పడ్డారు. భారత్లోనూ ట్విట్టర్ సేవలు ఆగిపోయాయి. మొబైల్ మాత్రమే కాదు వెబ్సైట్లోనూ ఈ…