Browsing Category
Political
మేఘాలయ బీజేపీ ఉపాధ్యక్షుడి రిసార్టులో వ్యభిచారం
Prostitution at Meghalaya BJP vice president's resort మేఘాలయ బీజేపీ ఉపాధ్యక్షుడు బెర్నార్డ్ ఎన్ మారక్పై మానవ అక్రమ రవాణా కేసు నమోదైంది. వెస్ట్ గరోహిల్స్ జిల్లాలోని తురలోని ఆయన రిసార్ట్పై దాడిచేసిన పోలీసులు ఆరుగురు బాలికలను రక్షించారు. 73…
‘మహాసేన’ రాజేశ్ ను వేధించడం దారుణం: చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ లో దళితులపై దాడులు, వేధింపులు ఎక్కువయ్యాయని టీడీపీ అధినేత చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే విషయాన్ని చెపుతూ... దళితులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరినందుకు కాకినాడకు చెందిన మహాసేన మీడియా నిర్వాహకుడు రాజేశ్ మీద అక్రమ కేసులు…
తెలంగాణ ఒప్పుకున్నా.. ఒప్పుకోకపోయినా పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తాం: జీవీఎల్
పోలవరం ప్రాజెక్టు వల్ల లక్ష ఎకరాల పంటతో పాటు, భద్రాచలం, పర్ణశాల వంటి ప్రదేశాలు నీట మునుగుతాయని తెలంగాణ ఆందోళన వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు కీలక వ్యాఖ్యలు చేశారు. పోలవరం ప్రాజెక్టు…
చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలకు చింతిస్తున్నా..: సీపీఐ నారాయణ
మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటున్నానని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ప్రకటించారు. వాటిని భాషా దోషంగా భావించాలని, తాను చేసిన వ్యాఖ్యలకు చింతిస్తున్నానని చెప్పారు. మెగా అభిమానులు, కాపునాడు మహానుభావులు ఈ వ్యాఖ్యలు…
ఎమ్మెల్యే సీతక్క పొరపాటు
రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ సంధర్బంగా ఓటు వేయడంలో ములుగు ఎమ్మెల్యే సీతక్క పొరపాటు చేసారు. హైదరాబాద్ లోని తెలంగాణ అసెంబ్లీలో పోలింగ్ జరుగుతుండగా.. విపక్ష అభ్యర్థి యశ్వంత్ సిన్హా కు బదులు పొరపాటున NDA అభ్యర్థి ద్రౌపతి ముర్ము ఫోటో పై టిక్…
కేసీఆర్ క్లౌడ్ బరస్ట్ ఆరోపణలపై స్పందించిన కిషన్ రెడ్డి
తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు చేసిన క్లౌడ్ బరస్ట్ వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. క్లౌడ్ బరస్ట్ కుట్రలు నిజమైతే అందుకు తగిన ఆధారాలు ఇవ్వాలని కోరారు. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఈ విషయాన్ని సీరియస్ గా…
భారత రాష్ట్రపతి ఎన్నికల్లో ఈవీఎంలు కాకుండా బ్యాలెట్ పేపర్ ఎందుకు వాడుతున్నారో తెలుసా?
ఎన్నికలు అనగానే మనకు ఈవీఎంలే గుర్తుకు వస్తాయి. లోక్ సభ ఎన్నికల్లో కానీ, అసెంబ్లీ ఎన్నికల్లో కానీ మనం ఈవీఎంల ద్వారానే ఓటు వేస్తున్నాం. 2004 నుంచి ఇప్పటి వరకు జరిగిన 4 లోక్ సభ ఎన్నికలు, దేశ వ్యాప్తంగా జరిగిన 127 వివిధ అసెంబ్లీ ఎన్నికల్లో…
ఓటు వేసిన సీఎం జగన్.. ( వీడియో )
భారత రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రారంభమయింది. అధికార ఎన్డీయే కూటమి తరపున ద్రౌపది ముర్ము, విపక్షాల అభ్యర్థిగా యశ్వంత్ సిన్హా పోటీ పడుతున్నారు. దేశ వ్యాప్తంగా రాజకీయ ప్రముఖులందరూ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఏపీలో ద్రౌపది…
రిషి నాకు ద్రోహం చేశాడు.. బోరిస్ జాన్సన్
బ్రిటన్ ప్రధానమంత్రి రేసులో ముందు వరుసలో ఉన్న భారత సంతతికి చెందిన రిషి సునక్ ఓటమే లక్ష్యంగా తాత్కాలిక ప్రధాని బోరిస్ జాన్సన్ పావులు కదుపుతున్నట్టు తెలుస్తోంది. రిషి ప్రధాని పీఠం ఎక్కకుండా ఎలాగైనా సరే నిలువరించాలని ఆయన తన మద్దతుదారులకు…
గొటబాయ పరారీతో చక్రబంధంలో రాజపక్స సోదరులు
శ్రీలంక మాజీ అధ్యక్షుడు గొటబాయ రాజపక్స పరారీతో ఆయన సోదరులు ఇద్దరూ చక్రబంధంలో చిక్కుకుపోయారు. గొటబాయ సోదరుల్లో మహీంద రాజపక్స మొన్నటివరకు శ్రీలంక ప్రధానిగా పనిచేసిన సంగతి తెలిసిందే. గొటబాయ మరో సోదరుడు బసిల్ రాజపక్స…