లోక్ సభ నుంచి మాణిక్కం ఠాగూర్ సహా నలుగురు కాంగ్రెస్ సభ్యుల సస్పెన్షన్
కాంగ్రెస్ పార్టీకి చెందిన నలుగురు సభ్యులు నేడు లోక్ సభ నుంచి సస్పెండ్ అయ్యారు. వీరిలో తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జీ మాణిక్కం ఠాగూర్తో పాటు ఆ పార్టీ ఎంపీలు రమ్య హరిదాస్, జ్యోతి మణి, టీఎన్ ప్రతాపన్లు ఉన్నారు.
సభా…